Arpita Mukherjee: ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు.. అపార్టుమెంటుకు రూ.11వేల బకాయి
పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు లభించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఓ అపార్టుమెంటు గదిలో రూ.కోట్ల విలువైన నోట్ల కట్టలు ఉన్నప్పటికీ ఆమె సదరు అపార్టుమెంటుకు మాత్రం రూ.11వేలు బాకీ పడినట్లు తెలిసింది.
Published : 01 Aug 2022 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా