Arpita Mukherjee: ఇంట్లో కరెన్సీ నోట్ల కట్టలు.. అపార్టుమెంటుకు రూ.11వేల బకాయి

పశ్చిమబెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు లభించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఓ అపార్టుమెంటు గదిలో రూ.కోట్ల విలువైన నోట్ల కట్టలు ఉన్నప్పటికీ ఆమె సదరు అపార్టుమెంటుకు మాత్రం రూ.11వేలు బాకీ పడినట్లు తెలిసింది.

Published : 01 Aug 2022 13:58 IST

పశ్చిమబెంగాల్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో దాదాపు రూ.50కోట్ల విలువైన నగదు లభించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. ఓ అపార్టుమెంటు గదిలో రూ.కోట్ల విలువైన నోట్ల కట్టలు ఉన్నప్పటికీ ఆమె సదరు అపార్టుమెంటుకు మాత్రం రూ.11వేలు బాకీ పడినట్లు తెలిసింది.

Tags :

మరిన్ని