Visakhapatnam: సీతాపాలెం బీచ్లో రాకాసి అలలు.. ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదం ఘటన జరిగింది. తీరానికి వెళ్లిన 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో పవన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమవగా ఇంకో విద్యార్థి తేజ పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని జగదీశ్, జశ్వంత్, సతీశ్, గణేశ్, చందుగా గుర్తించారు.
Published : 29 Jul 2022 20:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్