Visakhapatnam: సీతాపాలెం బీచ్‌లో రాకాసి అలలు.. ఇంజినీరింగ్‌ విద్యార్థుల గల్లంతు

ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో విషాదం ఘటన జరిగింది. తీరానికి వెళ్లిన 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో పవన్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమవగా ఇంకో విద్యార్థి తేజ పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిని జగదీశ్, జశ్వంత్, సతీశ్, గణేశ్, చందుగా గుర్తించారు. 

Published : 29 Jul 2022 20:33 IST
Tags :

మరిన్ని