Viral Video: ఏడుగురు విద్యార్థినులపైకి దూసుకెళ్లిన వాహనం
బిహార్లోని బెతియా జిల్లాలో ఓ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా.. ఏడుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. కోచింగ్ క్లాస్ల కోసం సైకిల్పై బాలికలు వెళ్తుండగా, వెనక నుంచి వేగంగా వచ్చిన వాహనం వారిని ఢీకొట్టింది. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. కేసు నమోదు చేసి వాహనం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
Published : 06 Jun 2023 21:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?