YS Sharmila: రాష్ట్రపతి పాలన కోసం పోరాటం చేద్దాం: విపక్షాలకు షర్మిల పిలుపు

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. అఖిలపక్షంగా దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేద్దామని సూచించారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితి నెలకొదన్న ఆమె ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టు, రాళ్లదాడులు చేయిస్తున్నారని.. విపక్ష పార్టీలకు లేఖలు రాశారు. 

Published : 02 Mar 2023 19:06 IST
Tags :

మరిన్ని