YS Sharmila: రాష్ట్రపతి పాలన కోసం పోరాటం చేద్దాం: విపక్షాలకు షర్మిల పిలుపు
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అఖిలపక్షంగా దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి కేసీఆర్ సర్కారును బర్తరఫ్ చేయాల్సిన అవసరాన్ని తెలియజేద్దామని సూచించారు. రాష్ట్రంలో అప్రకటిత పరిస్థితి నెలకొదన్న ఆమె ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టు, రాళ్లదాడులు చేయిస్తున్నారని.. విపక్ష పార్టీలకు లేఖలు రాశారు.
Published : 02 Mar 2023 19:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్