Thailand: సముద్రంలో గస్తీ కాస్తూ.. మునిగిన థాయిలాండ్ యుద్ధనౌక
థాయిలాండ్ యుద్ధనౌక సముద్రంలో మునిగిన ఘటనలో.. ఇప్పటివరకు 75 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరో 31 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని థాయిలాండ్ నౌకదళం స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సముద్రంలో HTM సుఖొథాయి నౌక మునిపోగా.. ప్రమాద సమయంలో నౌకలో 100మందికి పైగా సిబ్బంది ఉన్నారు.
Published : 19 Dec 2022 15:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు