Vizag: సీఎం జగన్ విశాఖ పర్యటన.. 3 రోజుల ముందే దుకాణాల మూత
విశాఖలో సీఎం జగన్ పర్యటన చిరు దుకాణాల వ్యాపారాలకు గండికొట్టింది. ఈనెల 28న విశాఖ శారదా పీఠం వార్షికోత్సవానికి జగన్ హాజరుకానుండగా స్థానిక బీ.ఆర్.టి.ఎస్ రోడ్డు నుంచి శారదాపీఠానికి వెళ్లే కిలోమీటర్ పరిధిలోని దుకాణాలను పోలీసులు భద్రత కారణాలతో మూసివేయించారు. 3 రోజులు ముందే దుకాణాలు మూస్తే ఎలాగని వ్యాపారులు వాపోయారు.
Published : 27 Jan 2023 13:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా