Kakatiya Vibhava Saptaha: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకతీయ వైభవ సప్తాహం

అసమాన ధైర్య సాహసాలతో రాజ్యపాలన చేసిన ధీరవనితను అందించిన రాజవంశం. దిల్లీ బాదుషాల వద్ద బానిసత్వాన్ని అంగీకరించక.. తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన శూరత్వం. పటిష్ఠ పరిపాలన, అబ్బురపర్చే కళానైపుణ్యం, అద్భుత సాంస్కృతిక వారసత్వంతో ఆంధ్రదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజవంశం కాకతీయులు. అలనాటి విశిష్టతను, కాకతీయుల గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనుంది.

Published : 05 Jul 2022 11:24 IST

అసమాన ధైర్య సాహసాలతో రాజ్యపాలన చేసిన ధీరవనితను అందించిన రాజవంశం. దిల్లీ బాదుషాల వద్ద బానిసత్వాన్ని అంగీకరించక.. తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన శూరత్వం. పటిష్ఠ పరిపాలన, అబ్బురపర్చే కళానైపుణ్యం, అద్భుత సాంస్కృతిక వారసత్వంతో ఆంధ్రదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజవంశం కాకతీయులు. అలనాటి విశిష్టతను, కాకతీయుల గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనుంది.

Tags :

మరిన్ని