Kakatiya Vibhava Saptaha: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకతీయ వైభవ సప్తాహం
అసమాన ధైర్య సాహసాలతో రాజ్యపాలన చేసిన ధీరవనితను అందించిన రాజవంశం. దిల్లీ బాదుషాల వద్ద బానిసత్వాన్ని అంగీకరించక.. తృణప్రాయంగా ప్రాణాలను అర్పించిన శూరత్వం. పటిష్ఠ పరిపాలన, అబ్బురపర్చే కళానైపుణ్యం, అద్భుత సాంస్కృతిక వారసత్వంతో ఆంధ్రదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజవంశం కాకతీయులు. అలనాటి విశిష్టతను, కాకతీయుల గొప్పతనాన్ని నేటి తరాలకు చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనుంది.
Published : 05 Jul 2022 11:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!