Crime News: భర్తను 22 ముక్కలుగా నరికిన మహిళ

శ్రద్ధా వాకర్ హత్యతో దిల్లీలో భయాందోళనలు కొనసాగుతుండగా.. అదే తరహాలో దేశ రాజధానిలోనే మరో హత్య జరిగింది. కుమారుడి సాయంతో ఓ మహిళ.. తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని 22 ముక్కలుగా నరికేసింది. అనంతరం శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిపెట్టి.. దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేసింది. ఈ హత్యోదంతంతో దేశ రాజధానిలో మరోసారి అలజడి రేగింది.

Published : 28 Nov 2022 17:13 IST

Tags :

మరిన్ని