Crime News: భర్తను 22 ముక్కలుగా నరికిన మహిళ
శ్రద్ధా వాకర్ హత్యతో దిల్లీలో భయాందోళనలు కొనసాగుతుండగా.. అదే తరహాలో దేశ రాజధానిలోనే మరో హత్య జరిగింది. కుమారుడి సాయంతో ఓ మహిళ.. తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మృతదేహాన్ని 22 ముక్కలుగా నరికేసింది. అనంతరం శరీర భాగాలను ఫ్రిజ్లో దాచిపెట్టి.. దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేసింది. ఈ హత్యోదంతంతో దేశ రాజధానిలో మరోసారి అలజడి రేగింది.
Published : 28 Nov 2022 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు