Telangana News: ఎస్సె, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలు ఆలస్యం

రాష్ట్రంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది. పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబరులో ఫలితాలు ప్రకటించాలని నియామక మండలి భావించింది. ప్రాథమిక రాతపరీక్ష తర్వాత అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. 

Published : 01 Oct 2022 13:25 IST

రాష్ట్రంలో నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది. పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబరులో ఫలితాలు ప్రకటించాలని నియామక మండలి భావించింది. ప్రాథమిక రాతపరీక్ష తర్వాత అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. 

Tags :

మరిన్ని