Siricilla: మొబైల్ లైబ్రరీ ఇచ్చి.. వినూత్నంగా కుమార్తె జన్మదిన వేడుకలు
జన్మదిన వేడుకలు అంటే మనందరికీ గుర్తొచ్చేది కేక్ కటింగ్లు, స్నేహితులతో పార్టీలే. అయితే, రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకకు చెందిన పొలసాని సౌమ్య, శ్రీనివాస్ దంపతులు.. తమ కుమార్తె పుట్టినరోజును వినూత్నంగా ఆలోచించారు. గ్రంథాలయ సౌకర్యం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగపడేలా మొబైల్ లైబ్రరీని తీర్చిదిద్ది ప్రారంభించారు. ఇందులో పుస్తకాలతో పాటు ల్యాప్టాప్లను అందుబాటులో ఉంచారు. రోజుకో పాఠశాల విద్యార్థులకు సంచార గ్రంథాలయం అందుబాటులో ఉండేలా జాబితాను రూపొందించారు.
Published : 05 Feb 2023 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా