SIT: ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణ వేగవంతం చేసిన సిట్

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ జోరు పెంచింది. ఇప్పటికే కేరళ, హరియాణాలో సోదాలు చేసిన అధికారులు.. కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని వైకాపా ఎంపీకి తాఖీదులు ఇచ్చింది. 

Published : 24 Nov 2022 22:21 IST

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ జోరు పెంచింది. ఇప్పటికే కేరళ, హరియాణాలో సోదాలు చేసిన అధికారులు.. కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని వైకాపా ఎంపీకి తాఖీదులు ఇచ్చింది. 

Tags :

మరిన్ని