వికారాబాద్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. పోలీసుల అదుపులో ఆరుగురు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో క్షుద్రపూజల అనుమానం కలకలం సృష్టించింది. గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ఆరుగురు మహిళలను గ్రామస్థులు అర్ధరాత్రి పట్టుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Updated : 16 Nov 2022 17:13 IST

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో క్షుద్రపూజల అనుమానం కలకలం సృష్టించింది. గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ఆరుగురు మహిళలను గ్రామస్థులు అర్ధరాత్రి పట్టుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Tags :

మరిన్ని