వికారాబాద్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. పోలీసుల అదుపులో ఆరుగురు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో క్షుద్రపూజల అనుమానం కలకలం సృష్టించింది. గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ఆరుగురు మహిళలను గ్రామస్థులు అర్ధరాత్రి పట్టుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
Updated : 16 Nov 2022 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM