విధుల్లోకి తీసుకోండి లేకపోతే ఆత్మహత్యలే శరణ్యం..! నైపుణ్య వికాస శిక్షకుల ఆవేదన
మన ప్రభుత్వం వస్తే కాంట్రాక్టర్ కింద ఉద్యోగాలు ఉండవు.. ఆప్కాస్లోకి తీసుకుని వేతనాలు పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వగానే.. నైపుణ్య వికాస శిక్షకులు మురిసిపోయారు. తీరా వైకాపా (YSRCP) అధికారం లోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేశారు. కనీసం వేతన బకాయిలు కూడా ఇవ్వడం లేదని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని నైపుణ్య వికాస శిక్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Published : 06 Jun 2023 20:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
-
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
-
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్