Andhra News: మంటల్లో దగ్ధం అయ్యేలా ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులను ఎందుకు వదిలేశారు?

అమలాపురం ఘటనలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద పోలీసులకు చెందిన మూడు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు కాలిపోయాయి. మంటల్లో దగ్ధం అయ్యేలా అక్కడ ఎందుకు వాటిని వదిలేశారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 26 May 2022 10:52 IST

అమలాపురం ఘటనలో మంత్రి పినిపే విశ్వరూప్ నివాసం వద్ద పోలీసులకు చెందిన మూడు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు కాలిపోయాయి. మంటల్లో దగ్ధం అయ్యేలా అక్కడ ఎందుకు వాటిని వదిలేశారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని