Kurnool: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పాము కలకలం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో పాము కలకలం రేపింది. నిత్యం జనసంచారం ఉండే ఎక్స్‌రే గదిలో పాము కనిపించడంతో రోగులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే సిబ్బంది.. పాముల పట్టే వ్యక్తిని పిలిపించి బయట విడిచిపెట్టారు.

Published : 23 Sep 2022 16:49 IST

Tags :

మరిన్ని