Kurnool: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పాము కలకలం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో పాము కలకలం రేపింది. నిత్యం జనసంచారం ఉండే ఎక్స్రే గదిలో పాము కనిపించడంతో రోగులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే సిబ్బంది.. పాముల పట్టే వ్యక్తిని పిలిపించి బయట విడిచిపెట్టారు.
Published : 23 Sep 2022 16:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్