C Narasimha Rao: సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు కన్నుమూత..

సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Published : 12 May 2022 11:52 IST

సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags :

మరిన్ని