Andhra News: జగన్ అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం అమలవుతోంది

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, వైకాపానే గెలిపించాలని సామాజిక న్యాయభేరి పేరిట నిర్వహిస్తున్న బస్సుయాత్రలో మంత్రులు కోరారు. విశాఖ పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభించిన అమాత్యులు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సామాజిక న్యాయం అమలవుతోందన్నారు.

Published : 27 May 2022 20:19 IST

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, వైకాపానే గెలిపించాలని సామాజిక న్యాయభేరి పేరిట నిర్వహిస్తున్న బస్సుయాత్రలో మంత్రులు కోరారు. విశాఖ పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభించిన అమాత్యులు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సామాజిక న్యాయం అమలవుతోందన్నారు.

Tags :

మరిన్ని