Ap News: ఏపీఐఐసీ భూముల్లో అక్రమంగా మట్టి తరలింపు..!
పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో విచ్ఛలవిడిగా మట్టిని తవ్వుతున్నారు. టన్నుల లెక్కన అమ్మేస్తూ జేబులు నింపుకొంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన ఏపీఐఐసీ భూముల్లో అధికార పార్టీ నేతల అండదండలతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి..
Published : 28 Jan 2023 14:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం