Telangana News: రేవంత్ రెడ్డి లక్ష్యంగా నేతల విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత ప్రకంపనలు కొనసాగుతున్నాయి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కొందరు నేతలు మాటలు తూటలు పేల్చుతున్నారు. రేవంత్ వ్యవహారశైలిని కారణంగా చూపుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ పార్టీని వీడగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు చేశారు.
Published : 06 Aug 2022 13:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్