Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైకాపా పనిగా పెట్టుకుంది: సోమువీర్రాజు
హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైకాపా (YSRCP) పనిగా పెట్టుకుందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. గుంటూరులో అగ్రహారం పేరు తీసేసి.. రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే.. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైకాపా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు విమర్శించారు.
Updated : 04 May 2023 13:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు