Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైకాపా పనిగా పెట్టుకుంది: సోమువీర్రాజు

హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైకాపా (YSRCP) పనిగా పెట్టుకుందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. గుంటూరులో అగ్రహారం పేరు తీసేసి.. రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే.. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైకాపా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు విమర్శించారు.

Updated : 04 May 2023 13:40 IST

హిందువుల మనోభావాలను దెబ్బ తీయాలని వైకాపా (YSRCP) పనిగా పెట్టుకుందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. గుంటూరులో అగ్రహారం పేరు తీసేసి.. రాత్రికి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడంలో ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. హిందూ ఎస్సీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే.. హిందువులపై దాడులకు తెగబడే విధంగా వైకాపా వ్యవహరిస్తోందని సోమువీర్రాజు విమర్శించారు.

Tags :

మరిన్ని