రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సిద్ధం: సోము వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సంబంధిత అభివృద్ధికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. 

Published : 26 Oct 2022 14:15 IST

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సంబంధిత అభివృద్ధికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు