Vande Bharat Express: విమానాల్లో లేని సౌకర్యాలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏమున్నాయంటే?

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య సేవలందించేందుకు వందే భారత్ రైలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని, విమానాల్లో కూడా లేని సౌకర్యాలను వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులోకి తెచ్చామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందే భారత్ రైల్లో ఛార్జీలు ఏ మేరకు వసూలు చేస్తారు? ఎంత వేగంతో రైలు పరుగులు పెడుతుంది? తదితర వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి..

Published : 15 Jan 2023 19:57 IST

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య సేవలందించేందుకు వందే భారత్ రైలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని, విమానాల్లో కూడా లేని సౌకర్యాలను వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అందుబాటులోకి తెచ్చామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందే భారత్ రైల్లో ఛార్జీలు ఏ మేరకు వసూలు చేస్తారు? ఎంత వేగంతో రైలు పరుగులు పెడుతుంది? తదితర వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేష్‌తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి..

Tags :

మరిన్ని