Vande Bharat Express: విమానాల్లో లేని సౌకర్యాలు వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏమున్నాయంటే?
సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య సేవలందించేందుకు వందే భారత్ రైలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని, విమానాల్లో కూడా లేని సౌకర్యాలను వందే భారత్ ఎక్స్ప్రెస్లో అందుబాటులోకి తెచ్చామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందే భారత్ రైల్లో ఛార్జీలు ఏ మేరకు వసూలు చేస్తారు? ఎంత వేగంతో రైలు పరుగులు పెడుతుంది? తదితర వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి..
Published : 15 Jan 2023 19:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా