Sril lanka: శ్రీలంకలో తీవ్ర సంక్షోభంపై ప్రొఫెసర్ కృష్ణారెడ్డితో ముఖాముఖి

కుటుంబ పాలన, ప్రజల్లో ఉత్పాదకశక్తి లోపం కారణంగానే శ్రీలంకలో తీవ్ర సంక్షోభం తలెత్తిందని హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజల తిరుగుబాటు.. ఆ దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు గుణపాఠమంటున్న ప్రొఫెసర్ కృష్ణారెడ్డితో ముఖాముఖి.

Published : 10 Jul 2022 22:11 IST

Tags :

మరిన్ని