Electric Buses: హైదరాబాద్ -విజయవాడ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సులు.. ప్రత్యేకతలివే!
హైదరాబాద్ -విజయవాడ మార్గంలో మంగళవారం నుంచి ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) పరుగులు పెట్టనున్నాయి. మియాపూర్లోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద పది బస్సులను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మరి ఆ ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలేంటో మనమూ చూద్దాం.
Updated : 16 May 2023 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు