Eluru: కోమటిలంక గ్రామస్థుల్ని వెంటాడుతోన్న వంతెన కష్టాలు
వేల కిలోమీటర్ల దూరాన్ని సైతం గంటల వ్యవధిలో చేరుకుంటున్న ప్రస్తుత కాలంలోనూ.. వంద మీటర్ల దూరంలోని తమ ఇంటికెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని దీనస్థితి ఆ గ్రామవాసులది. ఊరు దాటాలన్నా, వెళ్లాలన్నా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు... ప్రాణాల్ని పణంగా పెట్టి పడవ ప్రయాణం చేయాల్సిందే. తరాలు మారినా, కొత్త ప్రభుత్వాలు వచ్చినా వంతెన సమస్య తీరడం లేదని వాపోతున్నారు కోమటిలంక వాసులు.
Published : 04 Nov 2022 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM