Andhra News: నీటి కొరతకు పరిష్కారం.. సరికొత్త పద్ధతిలో బోరు వేసిన రైతు

అవసరం ఆ రైతులో ఓ ఆలోచనకు బీజం వేసింది. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి సరికొత్త పద్ధతిలో బోరు వేశారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏడాదికి మూడు పంటలు పండించేందుకు సన్నద్ధమయ్యారు. మచిలీపట్నం రైతు ఆచరిస్తున్న నూతన సాగునీటి కల్పనపై కథనం..

Published : 02 Feb 2023 13:04 IST

అవసరం ఆ రైతులో ఓ ఆలోచనకు బీజం వేసింది. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి సరికొత్త పద్ధతిలో బోరు వేశారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏడాదికి మూడు పంటలు పండించేందుకు సన్నద్ధమయ్యారు. మచిలీపట్నం రైతు ఆచరిస్తున్న నూతన సాగునీటి కల్పనపై కథనం..

Tags :

మరిన్ని