ఎన్టీఆర్ను తలుచుకొని భావోద్వేగానికి గురైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’!
స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’ నిర్వహించింది. ఉత్సాహంగా ఈ వేడుకలు సాగగా, మరోవైపు ఎన్టీఆర్ను తలుచుకొని కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. నటుడు ఫణి బోరున విలపించారు. ప్రతి ఆదివారం ‘ఈటీవీ’ ప్రేక్షకులను అలరించే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’.. ఈ వారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 28న పూర్తి ఎసిసోడ్ ప్రసారం కానుండగా, అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి మరి.
Published : 22 May 2023 19:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!