ఎన్టీఆర్‌ను తలుచుకొని భావోద్వేగానికి గురైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’!

స్వర్గీయ ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’ నిర్వహించింది. ఉత్సాహంగా ఈ వేడుకలు సాగగా, మరోవైపు ఎన్టీఆర్‌ను తలుచుకొని కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. నటుడు ఫణి బోరున విలపించారు. ప్రతి ఆదివారం ‘ఈటీవీ’ ప్రేక్షకులను అలరించే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company)’.. ఈ వారం ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 28న పూర్తి ఎసిసోడ్‌ ప్రసారం కానుండగా, అప్పటివరకూ ఈ ప్రోమో చూసేయండి మరి. 

Published : 22 May 2023 19:35 IST
Tags :

మరిన్ని