Delhi: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. పాశవికంగా చంపినా పశ్చాత్తాపం లేదు..!
శ్రద్ధా వాకర్ హత్యకు సంబంధించి దిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించగా, అందులో అఫ్తాబ్ చెప్పిన మాటలు.. అతడి క్రూర మనస్థత్వాన్ని మరోమారు బయటపెట్టాయి. శ్రద్ధాను చంపినట్లు అంగీకరించిన నిందితుడు.. అందుకు తనకేమీ బాధ లేదని పేర్కొన్నాడు. తనకు ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని అఫ్తాబ్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి.
Published : 30 Nov 2022 17:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!