Bhadrakali Temple: ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు.. భద్రకాళి అమ్మవారు
ఓరుగల్లు ప్రజల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న దేవత భద్రకాళి అమ్మవారు. ఆమె ప్రధాన దేవేరిగా కొలువైన ఆలయాన్ని క్రీ.శ 625వ సంవత్సరంలోనే నిర్మించారని చెబుతారు. కాకతీయులు ఈశ్వరుడ్ని ఆరాధించినట్టే అమ్మవారిని కూడా వివిధ రూపాల్లో కొలిచేవారట. పురాణ, చారిత్రక ప్రాశస్త్యాలతో కూడిన వరంగల్ భద్రకాళి దేవస్థానం గురించి మరిన్ని వివరాలు కింది వీడియోలో..
Published : 09 Jul 2022 18:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం