TTD: హైదరాబాద్లో ఈ నెల 11 నుంచి శ్రీవారి వైభవోత్సవాలు.. భక్తులకు ఉచిత దర్శనం
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 15 వరకు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ వైభవోత్సవాలలో ప్రజలకు ఉచితంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐదురోజుల పాటు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వైభవోత్సవాలు 15వ తేదీన శ్రీవారి కళ్యాణంతో ముగియనున్నట్లు తెలిపారు.
Published : 09 Oct 2022 18:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?