Sridevi Drama Company: యాంకర్ రష్మీ స్వయంవరం.. ఎవరిని వరిస్తుందో మరి!
ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ఈ వారం ఎపిసోడ్లో యాంకర్ రష్మీకి స్వయంవరం ఏర్పాటు చేశారు. పెళ్లయ్యాక తొలిసారి రాకేశ్, సుజాత ఈ ఎపిసోడ్లో సందడి చేశారు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. మార్చి 26న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి.
Updated : 20 Mar 2023 15:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం