SSC: ఏపీలోని పదో తరగతి విద్యార్థులకు వింత పరిస్థితి

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురుకానుంది. విద్యార్థులంతా NCERT సిలబస్సే చదువుతున్నా.. కొందరు మాత్రం CBSE, మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయక తప్పేట్లు లేదు. రెండు రకాల సిలబస్, మార్కుల విధానంలో వ్యత్యాసం ఉండటంతో.. ఏం చేయాలో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

Updated : 21 Feb 2024 14:36 IST

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురుకానుంది. విద్యార్థులంతా NCERT సిలబస్సే చదువుతున్నా.. కొందరు మాత్రం CBSE, మరికొందరు రాష్ట్ర బోర్డు పరీక్షలు రాయక తప్పేట్లు లేదు. రెండు రకాల సిలబస్, మార్కుల విధానంలో వ్యత్యాసం ఉండటంతో.. ఏం చేయాలో అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

Tags :

మరిన్ని