Yanamala: రూ.12.50 లక్షల కోట్లు దాటనున్న ఏపీ అప్పులు!: యనమల
జగన్(CM Jagan) ప్రభుత్వం అంతమయ్యే సమయానికి రాష్ట్రం మొత్తం అప్పు రూ.12.50 లక్షల కోట్లు దాటనుందని తెలుగుదేశం(TDP) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) అంచనావేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరిపై ఐదున్నర లక్షల రూపాయల అప్పు భారం పడుతుందన్నారు. రానున్న కాలంలో వచ్చిన ఆదాయమంతా కేవలం అప్పులు చెల్లించడానికే సరిపోతుందన్నారు. ఫలితంగా అభివృద్ధి ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్నారు. ఏపీ ఆర్థిక అధోగతిపాలైందని కాగ్(CAG) పదేపదే హెచ్చరిస్తున్నా.. కేంద్రం, ఆర్బీఐలు ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయని యనమల విమర్శించారు.
Updated : 27 Mar 2023 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’