Hyderabad: మూడు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు ప్రారంభానికి సిద్ధం

కొత్త ఏడాదిలో మూడు ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సచివాలయం, అమరవీరుల స్మారకం, 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి అనంతరం అంబేడ్కర్ జయంతి వరకు ప్రారంభోత్సవ క్రతువులను పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.

Published : 30 Nov 2022 09:28 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు