Ap News: కొందరికే పరిమితమవుతున్న జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం

జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ పథకం ఆశయం మంచిదే అయినా అమలు చేయడంలో ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల సంఖ్యను పెంచితే ఎంతో మందికి విదేశాల్లో చదివే అవకాశం వస్తుందని.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు.

Published : 24 Dec 2022 13:20 IST
Tags :

మరిన్ని