Vikarabad: మా సార్.. మా బడిలోనే ఉండాలి: విద్యార్థుల నిరసన
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లికలాన్లోని.. ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ సాధారణ బదిలీలో ఎక్కడికి వెళ్లొద్దంటూ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. ‘మా సార్ మా పాఠశాలలోనే ఉండాలి’ అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 12 ఏళ్లు ఇదే పాఠశాలలో విధులు నిర్వహిస్తూ.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 129 మంది విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దారని తెలిపారు. గ్రామం నుంచి ఒక్క విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా కృషి చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారని వెల్లడించారు.
Published : 30 Jan 2023 17:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం