Ap News: దసరా వస్తున్నా.. పుస్తకాలేవన్నా..?
దసరా వస్తున్నా ఇంకా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదంటూ పాడేరు జూనియర్ కళాశాల విద్యార్థులు ఐటీడీఏ వద్ద బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
Published : 22 Sep 2022 20:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు