Ap News: దసరా వస్తున్నా.. పుస్తకాలేవన్నా..?

దసరా వస్తున్నా ఇంకా పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదంటూ పాడేరు జూనియర్ కళాశాల విద్యార్థులు ఐటీడీఏ వద్ద బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 22 Sep 2022 20:51 IST

Tags :

మరిన్ని