Hyderabad: నాలుగో వేవ్ భయం వద్దు..జాగ్రత్తలు తప్పని సరి: సుచిత్ర ఎల్ల
కరోనా నాలుగో వేవ్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని భారత్బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్ల అన్నారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. తప్పని సరిగా బూస్టర్ వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు.
Published : 11 Jun 2022 21:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ