Sarkaru vaari paata: థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం: సుకుమార్
‘సర్కారు వారి పాట’ ట్రైలర్ చూశానని, థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని,బుచ్చిబాబు తదితరులు హాజరయ్యారు.
Published : 08 May 2022 18:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్