Idi Sangathi: వడదెబ్బకు గురికాకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటే..?
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరెంత ఎక్కువగా ఉండబోతుందో అనే ఆందోళన. ఈ ఆందోళనను నిజం చేస్తూ భారత వాతావరణ శాఖ (IMD) పలు విషయాలను వెల్లడించింది. రానున్న 3 నెలల్లో పగటి ఉష్టోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. మార్చి నుంచే వడగాల్పులు వస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో భారత్లోని ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.? ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తాకిడి ఎలా ఉండనుంది.? వడదెబ్బలకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.?చూద్దాం.. రండి
Published : 01 Mar 2023 22:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్