Polavaram: పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే సమస్యలు పరిష్కారం: పోలవరంపై సుప్రీం!

అంతర్రాష్ట్ర వివాదాలపై రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ముందుకు సాగాలని సుప్రీంకోర్టు సూచించింది. మధ్యవర్తిత్వం నడిచేటప్పుడు పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసింది. పోలవరం నిర్మాణాన్ని సవాల్  చేస్తూ సుప్రీంకోర్టులో ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన సుప్రీం ధర్మాసనం.. మనమంతా ఒకే దేశంలో ఉన్నామనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హితవు పలికింది.

Published : 08 Dec 2022 09:41 IST
Tags :

మరిన్ని