Telangana News: ప్రభుత్వాసుపత్రిలో అరుదైన క్యాన్సర్కు శస్త్రచికిత్స
పెద్దాసుపత్రి పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తూ సంజీవని పాత్ర పోషిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అరుదైన క్యాన్సర్కు శస్త్రచికిత్స చేశారు. ఓ బాలికకు "పారా థైరాయిడ్-కార్సినోమా క్యాన్సర్"కు చికిత్స చేశారు. దేశంలో రెండో కేసుగా.. ప్రపంచంలో 20వ కేసుగా దీన్ని గుర్తించారు.
Published : 25 Jun 2022 16:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?