Telangana News: ప్రభుత్వాసుపత్రిలో అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచికిత్స

పెద్దాసుపత్రి పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తూ సంజీవని పాత్ర పోషిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేశారు. ఓ బాలికకు "పారా థైరాయిడ్-కార్సినోమా క్యాన్సర్"కు చికిత్స చేశారు. దేశంలో రెండో కేసుగా.. ప్రపంచంలో 20వ కేసుగా దీన్ని గుర్తించారు. 

Published : 25 Jun 2022 16:54 IST

పెద్దాసుపత్రి పేదలకు అండగా నిలుస్తోంది. ఖరీదైన, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తూ సంజీవని పాత్ర పోషిస్తోంది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అరుదైన క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేశారు. ఓ బాలికకు "పారా థైరాయిడ్-కార్సినోమా క్యాన్సర్"కు చికిత్స చేశారు. దేశంలో రెండో కేసుగా.. ప్రపంచంలో 20వ కేసుగా దీన్ని గుర్తించారు. 

Tags :

మరిన్ని