Vundavalli sridevi: ఏం తప్పు చేశామో చెప్పకుండానే శిక్ష విధించారు: ఉండవల్లి శ్రీదేవి
ఏం తప్పు చేశామో చెప్పకుండానే తమపై సస్పెన్షన్ వేటు వేశారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(vundavalli sridevi) ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని అనుమానిస్తూ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై వైకాపా(YSRCP) సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.
Updated : 26 Mar 2023 14:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా