Punjab: పోలీస్ స్టేషన్పై గ్రనేడ్ దాడి.. ఉగ్రకుట్రగా భావిస్తున్న పోలీసులు
పంజాబ్లోని భారత్ -పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్ర దాడి కలకలం రేపింది. సరిహద్దు జిల్లా తర్న్ తరన్లోని ఓ పోలీస్ స్టేషన్పై గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్ లాంఛర్తో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి గ్రనేడ్ తగలడంతో పెను ముప్పు తప్పింది. ఈ దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Updated : 26 Oct 2023 15:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM