Punjab: పోలీస్ స్టేషన్‌పై గ్రనేడ్‌ దాడి.. ఉగ్రకుట్రగా భావిస్తున్న పోలీసులు

పంజాబ్‌లోని భారత్ -పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్ర దాడి కలకలం రేపింది. సరిహద్దు జిల్లా తర్న్ తరన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్ లాంఛర్‌తో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి గ్రనేడ్ తగలడంతో పెను ముప్పు తప్పింది. ఈ దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated : 26 Oct 2023 15:46 IST

పంజాబ్‌లోని భారత్ -పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్ర దాడి కలకలం రేపింది. సరిహద్దు జిల్లా తర్న్ తరన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాకెట్ లాంఛర్‌తో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి గ్రనేడ్ తగలడంతో పెను ముప్పు తప్పింది. ఈ దాడి వెనక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags :

మరిన్ని