IPhone: ఐఫోన్ తయారీలో సరికొత్త చరిత్రకు నాంది పలకనున్న భారత్‌

ఐఫోన్ తయారీలో భారత్ సరికొత్త చరిత్రకు నాంది పలకనుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ ఆ చరిత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. భారత్‌లో ఐఫోన్లు తయారవుతున్నప్పటికీ.. వాటిని విదేశీ కంపెనీలే చేపడుతున్నాయి. అయితే, టాటా గ్రూప్ తొలి దేశీయ ఐఫోన్ తయారీ కంపెనీగా నిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది. 

Published : 11 Jan 2023 11:18 IST

Tags :

మరిన్ని