Varupula Raja: తెదేపా నేత వరుపుల రాజా మృతి పట్ల పలువురి సంతాపం

గుండెపోటుతో మృతి చెందిన తెలుగుదేశం నేత వరుపుల రాజాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వైకాపా ప్రజాప్రతినిధులు రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించి.. తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Published : 05 Mar 2023 20:23 IST

గుండెపోటుతో మృతి చెందిన తెలుగుదేశం నేత వరుపుల రాజాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వైకాపా ప్రజాప్రతినిధులు రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించి.. తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Tags :

మరిన్ని