Varupula Raja: తెదేపా నేత వరుపుల రాజా మృతి పట్ల పలువురి సంతాపం
గుండెపోటుతో మృతి చెందిన తెలుగుదేశం నేత వరుపుల రాజాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వైకాపా ప్రజాప్రతినిధులు రాజా భౌతికకాయానికి నివాళులు అర్పించి.. తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Published : 05 Mar 2023 20:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం