Chandrababu: రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది: చంద్రబాబు
పంట నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పత్తి, మిరప పంటల్ని పరిశీలించిన బాబు.. ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప, సీఎం జగన్కు రైతుల కష్టాలు పట్టవని ధ్వజమెత్తారు.
Updated : 19 Oct 2022 20:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!