Chandrababu: రైతులను ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది: చంద్రబాబు

పంట నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పత్తి, మిరప పంటల్ని పరిశీలించిన బాబు.. ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప, సీఎం జగన్‌కు రైతుల కష్టాలు పట్టవని ధ్వజమెత్తారు.

Updated : 19 Oct 2022 20:23 IST

పంట నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. దెబ్బతిన్న పత్తి, మిరప పంటల్ని పరిశీలించిన బాబు.. ఉత్తుత్తి బటన్ నొక్కడం తప్ప, సీఎం జగన్‌కు రైతుల కష్టాలు పట్టవని ధ్వజమెత్తారు.

Tags :

మరిన్ని