Andhra News: వైకాపా మూడేళ్ల పాలనలో ఎస్సీలపై దాడులు పెచ్చుమీరాయి : తెదేపా

మూడేళ్ల వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెచ్చుమీరాయని తెలుగుదేశం ఆరోపించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు.

Published : 23 May 2022 09:21 IST

మూడేళ్ల వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెచ్చుమీరాయని తెలుగుదేశం ఆరోపించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ తెదేపా నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు.

Tags :

మరిన్ని