Ap News: సీఎం జగన్ చెప్పిన అబద్దాలు ప్రజలు నమ్మలేదు: అచ్చెన్నాయుడు
ప్రభుత్వం చెప్పిన మూడు రాజధానుల మాయమాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మండలి ఎన్నికల్లో సీఎం జగన్కు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. తమకు రాజధాని అవసరం లేదని అభివృద్ధి కావాలని ఓటుతో తేల్చి చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు.
Updated : 17 Mar 2023 19:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!