Ap News: సీఎం జగన్‌ చెప్పిన అబద్దాలు ప్రజలు నమ్మలేదు: అచ్చెన్నాయుడు

ప్రభుత్వం చెప్పిన మూడు రాజధానుల మాయమాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మండలి ఎన్నికల్లో సీఎం జగన్‌కు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. తమకు రాజధాని అవసరం లేదని అభివృద్ధి కావాలని ఓటుతో తేల్చి చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated : 17 Mar 2023 19:05 IST

ప్రభుత్వం చెప్పిన మూడు రాజధానుల మాయమాటలను ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మండలి ఎన్నికల్లో సీఎం జగన్‌కు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు. తమకు రాజధాని అవసరం లేదని అభివృద్ధి కావాలని ఓటుతో తేల్చి చెప్పారని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags :

మరిన్ని