TDP: వైకాపా దోపిడీని ప్రశ్నిస్తే అర్ధరాత్రి వచ్చి అరెస్టు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు
ఒక్కసారి ఛాన్స్ అని కోరితే ప్రజలు నమ్మి అధికారమిస్తే.. రాష్ట్ర సంపదను వైకాపా సర్కారు దోచుకుంటోందని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెదేపా ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దోపిడీని ప్రశ్నిస్తే అర్ధరాత్రి వచ్చి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉందని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు.
Published : 27 Dec 2022 13:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా